15, మే 2013, బుధవారం

గోవిషాదం


అప్పన్న సన్నిధిలో
మలమలా ఎండలు..
గిలగిలా కొట్టుకుంటూ
చస్తున్నాయ్ దూడలు

నోరులేని జీవాలపై
ఎందుకింత నిర్లక్ష్యం..
పొంచిఉన్న అరిష్టానికి
ఈ గోహత్యలే సాక్ష్యం

(సింహాచలం గోశాలలో గత పక్షం రోజుల్లో 120 ఆవులు మృత్యువాత పడ్డాయి)

\15-5-13\


1 కామెంట్‌: