25, ఆగస్టు 2014, సోమవారం

నా మాట-మీ నోట

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు ఏ ఊళ్లో ప్రవచనాలు చెబుతున్నా జనం విరగబడి వస్తున్నారు. నిన్న విజయవాడలోనూ అదే జరిగింది. అంతమందిని ఆధ్యాత్మికత వైపు అడుగులేయించడం నిజంగా ఆయన గొప్పతనమే. అయితే చాగంటివారు చెప్పినవాటిలో కొన్నింటినైనా ఆచరిస్తే హైందవ ధర్మాన్ని కాపాడుకున్నవారమవుతాము. మీరేమంటారు?

\25.8.14\

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి