16, ఆగస్టు 2014, శనివారం

ప్రతిఙ్ఞ

స్వాతంత్ర్య దినోత్సవంనాడు రమ్యభారతి సాహితీ పత్రిక సంపాదకుడు చలపాక ప్రకాష్ విక్టోరియా మ్యూజియం ఆవరణలోని  పింగళి వెంకయ్య విగ్రహం దగ్గర రచయితలు ప్రాంతీయత, మత, కులతత్వాలకు అతీతంగా రచనలు చేస్తామని ప్రతిఙ్ఞ చేసే ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేనూ పాల్గొన్నాను..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి