16, సెప్టెంబర్ 2014, మంగళవారం

ప్లాట్ ఫారాలపై చెత్త వేస్తే 500 రూపాయల జరిమానా

నా మాట-మీ నోట

బెజవాడ రైల్వే స్టేషన్ను అద్దంలా ఉంచేందుకు రైల్వే అధికారులు నానా తంటాలు పడుతున్నారు. మనం కూడా కాఫీ కప్పులు, ప్లాస్టిక్ సీసాలు, వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా వారికి సహకరిద్దాం. ఇంకో విషయమేమంటే స్టేషన్ లోపల, ప్లాట్ ఫారాలపై చెత్త వేస్తే 500 రూపాయల జరిమానా విధిస్తున్నారు. మరి జాగ్రత్తగా ఉండాల్సిందే..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి