20, సెప్టెంబర్ 2014, శనివారం

పత్రికా స్వేచ్ఛ ఏమైంది?

నా మాట-మీ నోట

తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ప్రసారాలు నిలిచిపోయినా సీఎం కేసీఆర్ మాట్లాడ్డం లేదు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ అధికార కార్యక్రమాలకు సాక్షి మీడియాను అనుమతించడం లేదు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు పెదవి విప్పడం లేదు. అసలు మనం ఎక్కడున్నాం?
పత్రికా స్వేచ్ఛ ఏమైంది?
కలాలను అడ్డుకోవడమంటే అరచేత్తో సూర్యుడిని మూసినట్లే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి